క్యాన్సర్‌ రోగులకు శుభవార్త | good news to cancer patients | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ రోగులకు శుభవార్త

Published Fri, Aug 26 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

good news to cancer patients

అనంతపురం సిటీ: క్యాన్సర్‌ వ్యాధి నిర్థారణ చేసుకోడానికి కూడా ఇంతకు ముందు బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన సర్వజనాస్పత్రి వైద్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకు చెందిన క్యాన్సర్‌ స్పెషలీస్ట్‌ సత్యనారాయణను అనంతపురం సర్వజనాస్పత్రిలో సేవలందించేందుకు పిలిపించారు.

వారంలో ఒక రోజో లేక రెండు రోజులపాటు ఈ వ్యాధి గ్రస్తులకు సేవలందించేందుకు ప్రత్యేకంగా ఓపీని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ తెలిపారు.అనంత వాసులకు మరింత చేరువుగా సేవలందించాలన్నా లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement