తిరుమలలో కొనసాగుతున్న రద్దీ | heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Published Mon, Jul 11 2016 7:54 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. సోమవారం ఉదయం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీనివాసుని 95,714 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెళిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement