భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు | Measures to minimize the difficulties of devotees | Sakshi

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు

Aug 11 2016 1:04 AM | Updated on Sep 4 2017 8:43 AM

పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి భ్రదతా చర్యలు చేపడతామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

వాడపల్లి(దామరచర్ల): పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి భ్రదతా చర్యలు చేపడతామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి దామరచర్ల మండలం వాడపల్లిలోని పలు ఘాట్లను పరిశీలించారు. నీటివిడుదల తీరు తెన్నులను అంచనావేశారు. ఈసందర్భంగా పోలీసులతో మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 12 రోజులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఓయస్‌డీ వెంకటేశ్వర్లు,డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement