రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం | MPDO office lock for corporation loan sanction | Sakshi
Sakshi News home page

రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం

Published Sat, Apr 30 2016 4:27 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం - Sakshi

రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం

కంగ్టి: కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడంలో అన్యాయం చేశారంటూ ఓ వ్యక్తి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలి పారు. బోర్గి గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ కార్పొరేషన్ రుణం కోసం బ్యాంకు అధికారులు కాన్సెంట్ ఇచ్చినా తమకు రుణం మంజూరు చేయకుండా ఎంపీడీఓ మధుసూదన్ అడ్డుకోవడంతోపాటు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాంత్ తన బావ, బోర్గి సర్పంచ్ శశికళ భర్త సంజీవ్‌తో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తాళం వేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement