శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం | rs.1.01 laks donation to srivarinityannadana trust | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం

Published Fri, Sep 23 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం

ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చిన వెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు శుక్రవారం రూ.1,01,116 విరాళాన్ని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాటూరి రంగనాథ్‌ అమ్మ కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట అందించారు. చెక్కును ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావుకు అందజేశారు. దాతకు బాండ్‌ పత్రాన్ని చైర్మన్‌ అందించి అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement