గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం | RS. ONE IAK TO GORAKSHANA SCHEME | Sakshi
Sakshi News home page

గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం

Published Sun, Aug 21 2016 7:35 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం - Sakshi

గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం

ద్వారకాతిరుమల: గో సంరక్షణపై దాతలు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు అన్నారు. శ్రీవారి గోసంరక్షణ పథకానికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన సత్యవాడ వెంకట రామకృష్ణ రూ.1.05 లక్షలు విరాళం అందజేశారు. దేవస్థానం చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు దాత కుటుంబానికి విరాళం బాండ్‌ అందజేసి అభినందించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement