సైకిల్పై కాలేజీకి వెళుతున్న విద్యార్ధినిని ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని భజన నర్తం గ్రామంలో జరిగింది. జూనియర్ ఇంటర్ చదువుతున్న నందిని(17) సైకిల్పై కాలేజీకి బయలు దేరింది. మార్గ మధ్యంలో సైకిల్ను భైక్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నందిని అక్కడికక్కడే మృతి చెందింది.
బైక్ ఢీకొని విద్యార్ధిని మృతి
Published Thu, Jul 7 2016 12:54 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement