తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి 12 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 9 గంటల సమయం పడుతోంది. ప్రత్యేకప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.