
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై మారూఫ్
దాసన్నపేట నూకాలమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి రెండు తులాల ఆభరణాలు అపహరించారు. దీనికి సంబంధించి టూ టౌన్ ఎస్సై మారూఫ్ అందించిన వివరాలిలా ఉన్నాయి.
Published Sat, Aug 13 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై మారూఫ్
దాసన్నపేట నూకాలమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి రెండు తులాల ఆభరణాలు అపహరించారు. దీనికి సంబంధించి టూ టౌన్ ఎస్సై మారూఫ్ అందించిన వివరాలిలా ఉన్నాయి.