
త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తున్న యువతరం సేవ సమితి సభ్యులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల పొడవు, ఐదు అడుగల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని ఊరేగించారు.
Aug 15 2016 10:26 PM | Updated on Sep 4 2017 9:24 AM
త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తున్న యువతరం సేవ సమితి సభ్యులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల పొడవు, ఐదు అడుగల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని ఊరేగించారు.