వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన వీఆర్వో నారాయణరెడ్డి(58) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు.
వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన వీఆర్వో నారాయణరెడ్డి(58) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన గంత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.