అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు సాక్షి విలేకరి చంద్రశేఖర్రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం మండల కేంఆదంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.
సాక్షి విలేకరిపై దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ రాస్తారోకో
Published Sun, May 8 2016 3:39 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement