'వారి పాపాలను అసెంబ్లీలో వెల్లడిస్తా' | harish rao fires on congress party over projects | Sakshi
Sakshi News home page

'వారి పాపాలను అసెంబ్లీలో వెల్లడిస్తా'

Published Thu, Mar 17 2016 2:09 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'వారి పాపాలను అసెంబ్లీలో వెల్లడిస్తా' - Sakshi

హైదరాబాద్:  ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ పాపాలను అసెంబ్లీలోనే వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ఎత్తుపై గత ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. పక్కనున్న రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తామని హరీష్ రావు తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement