మరో వ్యక్తి మృతి | another man died in GULF oil company incident | Sakshi

మరో వ్యక్తి మృతి

Feb 25 2015 7:19 PM | Updated on Aug 21 2018 3:08 PM

గల్ప్ ఆయిల్ కంపెనీలో సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ క్రై: గల్ప్ ఆయిల్ కంపెనీలో సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడ్డ వారిని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి(59) అనే వ్యక్తి మృతిచెందాడు. అంతేకాకుండా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement