డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌, బీజేపీ ఫిర్యాదు | BJP, congress workers alleged TRS distributing money | Sakshi
Sakshi News home page

డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌, బీజేపీ ఫిర్యాదు

Published Fri, Jan 29 2016 7:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP, congress workers alleged TRS distributing money

నందినగర్‌: నాలుగు రోజుల్లో గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement