హైదరాబాద్ : హయత్నగర్లో శుక్రవారం సాయంత్రం చైన్స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును తెంపుకుని మాయమయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.