'ఏపీ ప్రభుత్వం బేషజాలకు పోవద్దు' | follow the court orders, says mla gadikota SrikanthReddy | Sakshi
Sakshi News home page

'ఏపీ ప్రభుత్వం బేషజాలకు పోవద్దు'

Published Fri, Mar 18 2016 9:12 AM | Last Updated on Tue, Oct 30 2018 3:51 PM

follow the court orders, says mla gadikota SrikanthReddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఎవరూ బేషజాలకు పోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ మనకు రెండు కళ్లలాంటివని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలను దిక్కరించకుండా హుందాతనాన్ని పాటించాల్సిన బాధ్యత మన అందరీపై ఉందని అధికార పక్షానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేషజాలకు పోకుండా గురువారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement