అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు.
అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు. మంగళవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్ కుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు.
Published Tue, Jun 14 2016 10:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు.
అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు. మంగళవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్ కుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు.