హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంతి నగర్లో ఆయుర్జన్ అనే మోసం చేస్తున్న ఒక ఆయుర్వేద కంపెనీలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. ఆయుర్వేద కంపెనీ పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు అందాయి.
దాంతో అధికారులు ఈ కంపెనీపై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. లక్షన్నర విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆయుర్వేదిక్ కంపెనీ పేరుతో మోసం
Published Mon, May 4 2015 10:54 PM | Last Updated on Fri, May 25 2018 2:47 PM
Advertisement
Advertisement