'నాపై దాడి కేసును పునర్విచారించండి' | gaddar meets dgp anurag sharma | Sakshi
Sakshi News home page

'నాపై దాడి కేసును పునర్విచారించండి'

Published Tue, Sep 27 2016 4:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

'నాపై దాడి కేసును పునర్విచారించండి'

'నాపై దాడి కేసును పునర్విచారించండి'

హైదరాబాద్‌: ప్రజాకవి గద్దర్ తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మను మంగళవారం కలిశారు. తనపై జరిగిన దాడి కేసును మరోసారి విచారించాలని గద్దర్ కోరారు. 1997, ఏప్రిల్ 6 న గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో మూడు బుల్లెట్లు గద్దర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. డాక్టర్లు మూడు బుల్లెట్లలో రెండింటిని బయటికి తీశారు. మూడవ బుల్లెట్ తీయడానికి వీలుపడకపోవడంతో శరీరంలో ఉండిపోయింది. ఈ కేసు విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన గద్దర్ మరోసారి విచారణ చేపట్టాల్సిందిగా డీజీపీని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement