![ఒంటెపై కాలు వేసి తొక్కి..](/styles/webp/s3/article_images/2017/09/4/51469720544_625x300.jpg.webp?itok=fdn0S0oX)
ఒంటెపై కాలు వేసి తొక్కి..
సాక్షి,సిటీబ్యూరో: రాజస్థాన్ నుంచి వచ్చిన యువకులు.. తమతో తీసుకు వచ్చిన ఒంటెలకు ముకుతాడు వేస్తున్న దృశ్యం. ఈ మూగజీవి మెడపై కాలు వేసి తొక్కి.. ముకుతాడు వేయడాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించాయి. గుడిమల్కాపూర్లో ఈ చిత్రం ‘సాక్షి కెమెరాకు చిక్కింది.
- చిత్రం: అనిల్ కుమార్