న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు ఉగ్రవాది హఫీజ్ సయీద్పై ఎలాంటి కేసూ పెండింగ్లో లేదని, పాకిస్థాన్ పౌరుడైన హఫీజ్కు పాక్లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని పాకిస్థాన్ సోమవారం ప్రకటించింది. హఫీజ్తో ఎలాంటి సమస్యా లేదని భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. సయీద్ నిర్దోషిగా కోర్టులు ఇదివరకే ప్రకటించాయని ఢిల్లీలో అన్నారు. దీనిపై స్పందించిన భారత్ హఫీజ్ను వెంటనే అరెస్ట్ చేసి, కోర్టు విచారణకు అప్పగించాలంది.
హఫీజ్ పై కేసే లేదు: పాక్
Published Tue, Sep 16 2014 1:13 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- జూన్ 26 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement