పాలస్తీన: నెషామా స్పైల్మన్(12) ఇజ్రాయల్ అమ్మాయి అరుదైన వస్తువును కనుగొంది. ఈజిప్టును 3200 ఏళ్ల్ క్రితం పరిపాలించిన థట్ మోస్-3 కు చెందిన (రక్షరేకు) విలువైన వస్తువును ఆమె కనుగొంది. తన కుంటుంబంతో కలిసి టెంపుల్ మౌంట్ ప్రాజెక్టులో పాల్గొన్న ఆమె మౌంట్ జెరూసలెంలో ఈ ఆవిష్కరణ చేసింది. ''నేను ఇక్కడ పరిశోధన చేస్తుండగా భిన్నమైన వస్తువును గుర్తించాను. వేల ఏళ్లకు చెందిన ఈజిప్టు పాలకులకు చెందిన, ఇక్కడి వారు విస్మరించిన వస్తవును కనుకొన్నాను. ఈ సంవత్సరం తన కెంతో ప్రత్యేక మని ఆమె తెలిపింది. పాస్కోవర్ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటానని ఆమ చెప్పింది. ఎక్సోడర్ సంస్మరణార్థం జరుపుకునే పస్కోవర్ పండుగ ఇజ్రాయెలీయుల నుంచి ఈజిప్టుకు వచ్చింది. థుట్ మోస్-3 14శతాబ్దంలో కెనాన్ ను కేంద్రంగా చేసుకొని ఇజ్రాయెల్ ను పాలించాడు.
12 years girl,priceless treasure,discovered,12ఏళ్ల అమ్మాయి,విలువైన వస్తువు,ఆవిష్కరణ
చిన్నారి చేతుల్లో విలువైన వస్తువు
Published Wed, Apr 20 2016 4:26 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement