
ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్
ప్యారిస్లో జరిగిన ఉగ్రవాద దాడులపై వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
ప్యారిస్లో జరిగిన ఉగ్రవాద దాడులపై వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన సందేశం పోస్ట్ చేశారు. ప్యారిస్ దాడుల విషయం తెలిసి షాకయ్యానని చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి చెబుతున్నానన్నారు.
Shocked at the news of #ParisAttacks. Heartfelt condolences to the families who lost their loved ones.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2015