చెక్‌పోస్టుపై విరిగిపడిన మంచు చరియలు | Glaciers felt on a checkpost | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుపై విరిగిపడిన మంచు చరియలు

Published Wed, Mar 4 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

Glaciers felt on a checkpost

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో సోమవారం మంచు చరియలు విరిగిపడి ఆర్మీ చెక్‌పోస్టు ధ్వంసం కావడంతో ఇద్దరు జవాన్లు మరణించగా మరొక రు గల్లంతయ్యారు. ఇండో చైనా బోర్డర్‌లోని సియాలక్ చెక్ పోస్టులో ఎనిమిది మంది సైనికులు విధులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు కలెక్టర్ డీఎమ్ సుశీల్ కుమార్ తెలిపారు. గల్లంతైన జవాన్ కోసం గాలిస్తున్నామన్నారు. గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ కొండల్లో భారీ వర్షాలతో పాటు ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement