మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన | Pakistani rangers violates ceasefire along ib jammu Kashmir border | Sakshi

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన

Feb 9 2015 10:02 AM | Updated on Sep 2 2017 9:02 PM

భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

శ్రీనగర్ (జమ్మూ) : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో 8 బీఎస్ఎఫ్ దళాల ఔట్ పోస్టులపై లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. భారత్, పాక్ సరిహద్దులోని బీఎస్ఎఫ్ ఔట్ పోస్టులపై కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు. కాగా పాక్ ఇప్పటివరకూ పలుమార్లు భారత్ సరిహద్దు వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement