పీఓకే కూడా భారత్‌దే | PoK is part of India | Sakshi

పీఓకే కూడా భారత్‌దే

Nov 10 2017 12:37 PM | Updated on Nov 10 2017 12:52 PM

PoK is part of India - Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌, పాకిస్తాన్ ఆక్రమిత్‌ కశ్మీర్‌ కూడా భారత్‌లో అంతర్భాగమని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ ఆహిర్‌ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌ రాజు మహారాజా హరిసింగ్‌ అప్పటి భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌, ఆక్రమిత్‌ కశ్మీర్‌ విషయంలో శాశ్వత పరిష్కారాన్నికనుగొంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement