చంద్రబాబుతో భేటీ అయిన సచిన్ | Sachin Tendulkar Met AP CM | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో భేటీ అయిన సచిన్

Published Sat, Dec 3 2016 4:35 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

చంద్రబాబుతో భేటీ అయిన సచిన్ - Sakshi

చంద్రబాబుతో భేటీ అయిన సచిన్

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రిని సచిన్ కలిశారు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తన దత్తత గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎంకు సచిన్ వివరించినట్లు సమాచారం. సచిన్ నెల్లూరు జిల్లాలోని మైన పుట్టంరాజువారి కండ్రిగగ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement