త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను | swachh bharat cess tax starts by central | Sakshi
Sakshi News home page

త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను

Published Fri, Nov 6 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను

త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను

నూఢిల్లీ: ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని రకాల సేవలపై 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్ను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి  ఈ పన్ను అమలులోకి రానుంది.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement