నిజామాబాద్ : రెంజల్ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల భవనంపై నుంచి దూకి శ్వేత(13) అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. శ్వేతకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏడోతరగతి చదువుతున్న శ్వేత తన ఇంటికి వెళ్లేందుకు సెలవు అడిగింది. సంక్రాంతి సెలవులు మరో వారం రోజుల్లో వస్తున్నాయని అప్పుడు వెళ్లాలని సిబ్బంది చెప్పడంతో మనస్తాపానికి గురై భవనంపై నుంచి దూకింది. ఈ విషయాన్నిపాఠశాల సిబ్బంది, పోలీసులకు, తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Wed, Jan 3 2018 1:27 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
జేఎన్టీయూహెచ్ విద్యార్థ్ధి ఆత్మహత్యాయత్నం
కేపీహెచ్బీకాలనీ: జేఎన్టీయూహెచ్ అనుసరిస్తున్న డిటైన్డ్ విధానంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ విద్యార్థి బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కి దూకేందుకు యత్నించిన సంఘటన...
-
రాజ్భవన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రాజ్భవన్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసి...
-
భవనంపై నుంచి దూకిన శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని
హైదరాబాద్: కళాశాల యాజమాన్యం వేధింపులకు మరో విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కళాశాల మూడవ అంతస్తు నుంచి కిందకు దూకినా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. సెల్ఫోన్ తీసుకు వచ్చిందన్న నెపంతో అవమాన...
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): హాజరు తగ్గిన కారణంగా పరీక్ష రాయనివ్వకపోవడంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి నాగ ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి.. డాక్టర్ వి.ఎస్.కృష్ణా జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ స...
-
కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన విద్యార్థిని
సాక్షి, వరంగల్: హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. స్థానిక రెడ్డి కాలనీలో ఉన్న ఏకశిల జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజ కాలేజీ ...
Advertisement