ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ సందడిగా ప్రారంభమైంది. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అంచనాలను మించి జనం రావడంతో స్టేడియంతో పాటు చుట్టుపక్కల పలు రోడ్లు కూడా జన ప్రవాహంతో నిండిపోయాయి.
ఎల్బీ స్టేడియంలో జగన్ 'సమైక్య శంఖారావం'
Published Sat, Oct 26 2013 3:20 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement