ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 113 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 113 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. మహ్మద్ అలీ(46) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మ రో ఓపెనర్ ఇయాన్ బెల్(66 ) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఆసీస్ టాస్ గెలిచి ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.