9న క్రికెట్ మ్యాచ్‌కు కేసీఆర్ | KCR for cricket match on 9th | Sakshi
Sakshi News home page

9న క్రికెట్ మ్యాచ్‌కు కేసీఆర్

Published Thu, Nov 6 2014 1:20 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

9న క్రికెట్ మ్యాచ్‌కు కేసీఆర్ - Sakshi

9న క్రికెట్ మ్యాచ్‌కు కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: భారత్- శ్రీలంక జట్ల మధ్య ఈనెల 9న ఉప్పల్ స్టేడియంలలో జరిగే మూడవ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రెండు జట్ల సభ్యులను ముఖ్యమంత్రికి పరిచయం చేస్తారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement