జింఖానా, న్యూస్లైన్: ఏవీ కాలేజి జట్టు ఆటగాళ్లు సాయి (16), శామ్సన్ (9) చివరి వరకు కష్టపడినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్బాల్ లీగ్ పురుషుల విభాగంలో బిట్స్ పిలాని జట్టు 44-43తో ఏవీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్లో లయోలా అకాడమీ జట్టు 58-31తో ముఫకంజా కాలేజి జట్టుపై గెలుపొందింది.
ఇతర మ్యాచ్ల స్కోర్లు
మహిళల విభాగం: గవర్నమెంట్ కాలేజి: 35 (ప్రీతి 20, భవ్య 8); సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి: 23 (సిమ్రాన్ 6, శ్రేయ 6, ఝాన్సి 5).
నారాయణమ్మ కాలేజి: 29 (లక్ష్మి 10, అలేఖ్య 8); బిట్స్ పిలాని: 18 (అపూర్వ 7, సిమ్రాన్
సాయి, శామ్సన్ శ్రమ వృథా
Published Mon, Jan 20 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement