విజయం దిశగా టీమిండియా | team india to chase big score of 304 runs for south africa | Sakshi
Sakshi News home page

విజయం దిశగా టీమిండియా

Published Sun, Oct 11 2015 4:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

team india to chase big score of 304 runs for south africa

కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల విజయలక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా 42 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 235 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఇంకా ధోని సేన విజయానికి 69 పరుగులు అవసరం.  క్రీజ్ లో రోహిత్ శర్మ(123; 116 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లు),  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (3) ఉన్నారు. అంతకుముందు విరాట్ కోహ్లి(11) , రహానే(60), శిఖర్ ధవన్(23) లు పెవిలియన్ కు చేరారు.

Advertisement
Advertisement
 
Advertisement