
ముక్కోణపు సిరీస్: 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3
ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3.
మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3.
ఓపెనర్ రోహిత్ శర్మ 60 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 43 పరుగులు, సురేష్ రైనా 18 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు.