వర్షం కారణంగా సిడ్నీ వన్డేకు మరోసారి ఆటంకం | tri - series: stopped due to rain | Sakshi
Sakshi News home page

వర్షం కారణంగా సిడ్నీ వన్డేకు మరోసారి ఆటంకం

Published Mon, Jan 26 2015 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు మ్యాచ్ అడ్డంకిగా మారింది.

సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియాల మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. సోమవారం జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం మరోసారి ఆటంకం  కల్గించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. 

 

టాస్ గెలిచిన ఆసీస్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వర్షం వచ్చే సమయానికి భారత్ 2.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (1),  రహానే (2) క్రీజులో ఉన్నారు. ఆదిలోనే మూడు పరుగులు వైడ్ ల రూపంలో రావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement