2018 నాటికి పోలవరం నుంచి నీరు | AP Minister Devineni Uma Speech Over Neeru Chettu Program | Sakshi
Sakshi News home page

2018 నాటికి పోలవరం నుంచి నీరు

Published Sat, Apr 8 2017 2:24 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

AP Minister Devineni Uma Speech Over Neeru Chettu Program

విజయవాడ: 2018 నాటికి గ్రావిటీ సాయంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఉదయం నిర్వహించిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర‍్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టును నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement