ఎడ్లబండిపై వాగు దాటుతున్న వ్యక్తి ప్రవాహ ఉధృతికి బండితో సహా వాగులో కొట్టుకుపోయాడు.
వాగులో కొట్టుకుపోయిన రైతు
Oct 8 2016 5:18 PM | Updated on Oct 1 2018 4:01 PM
నావాబుపేట(రంగారెడ్డి): ఎడ్లబండిపై వాగు దాటుతున్న వ్యక్తి ప్రవాహ ఉధృతికి బండితో సహా వాగులో కొట్టుకుపోయాడు. ఈ ఘటనలో రైతు సత్యనారాయణరెడ్డి(50)తో పాటు ఓ ఎద్దు కూడా మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నావాబుపేట మండలం ముబారక్పూర్లో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి ఎడ్ల బండి పై పొలానికి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది.
Advertisement
Advertisement