మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య
Published Sat, Feb 11 2017 11:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబికానగర్కు చెందిన ఆంజనేయులు మున్సిపాలటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Advertisement
Advertisement