యమున ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదాలు
Published Thu, Dec 1 2016 10:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
మథుర: ఉత్తరప్రదేశ్ దట్టంగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యమున ఎక్స్ ప్రెస్ హైవేపై పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 12 వాహనాలు ఎదురెదురుగా ఒకదాన్ని మరొకటి ఢీ కొన్న ఈ ఘటనల్లో ఓ వ్యక్తి మరణించగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు.
Advertisement
Advertisement