సాలూరులో రైస్‌ పుల్లింగ్‌ ముఠా అరెస్టు | rice pulling gang arrested in vijayanagaram district | Sakshi

సాలూరులో రైస్‌ పుల్లింగ్‌ ముఠా అరెస్టు

May 20 2017 11:08 AM | Updated on Aug 20 2018 4:44 PM

విజయనగరం జిల్లా సాలూరులో రైస్‌ పుల్లింగ్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

విజయనగరం : విజయనగరం జిల్లా సాలూరులో అనుమానాస‍్పదంగా తిరుగుతున‍్న 11 మంది ముఠాను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. వారి వద‍్ద నుంచి మాగ్నెట్‌ పరికరాలు స్వాధీనం చేసుకున‍్నారు. వీరిని రైస్‌ పుల్లింగ్‌ గ్యాంగ్‌గా అనుమానిస్తున‍్నట్లు పోలీసులు చెప్పారు. వీరి వద‍్ద నుంచి ఒడిశాకు చెందిన రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement