శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. మండలంలోని సాధన్పల్లిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్కల విహారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు
Published Fri, Jan 29 2016 8:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM
Advertisement
Advertisement