రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | 2 killed in road accident at nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Published Fri, Jun 17 2016 9:09 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

2 killed in road accident at nalgonda district

పరకాల: వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పరకాల నుంచి కామారెడ్డిపల్లి వైపు వెళ్తోన్న మోటారు సైకిల్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పరకాలకు చెందిన రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement