రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి | A person killed in two bikes collide | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

Published Sat, Dec 5 2015 8:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

A person killed in two bikes collide

వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.

నల్లగొండ శివారులోని చర్లపల్లికి చెందిన ఓ రైతు ద్వచక్రవాహనం పై నల్లగొండకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలుతెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement