అఖిలపక్షం ఢిల్లీ పర్యటన వాయిదా! | all-party delhi tour adjourned | Sakshi
Sakshi News home page

అఖిలపక్షం ఢిల్లీ పర్యటన వాయిదా!

Published Sun, Feb 5 2017 9:02 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

అఖిలపక్షం ఢిల్లీ పర్యటన వాయిదా! - Sakshi

అఖిలపక్షం ఢిల్లీ పర్యటన వాయిదా!

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ అఖిలపక్షం నేతృత్వంలో చేపట్టిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బృందానికి ప్రధాని మోదీ ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది. ఈ మేరకు అఖిలపక్షం ఢిల్లీ పర్యటన తిరిగి ఎప్పుడు ఉంటుందనేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొంటూ సీఎంవో ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement