మహిళ ఆత్మహత్య | an woman suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Published Sat, Jan 31 2015 7:30 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

an woman suicide

నల్లగొండ: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు ... తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతుల రాజేశ్వరి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె శనివారం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(తిరుమలగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement