రెండుచోట్లా ఒకే ఆయుధాలు వాడారు: డీజీపీ | DGP AnuragSharma statement nalgonda encounter insident | Sakshi
Sakshi News home page

రెండుచోట్లా ఒకే ఆయుధాలు వాడారు: డీజీపీ

Published Sat, Apr 4 2015 12:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

రెండుచోట్లా ఒకే ఆయుధాలు వాడారు: డీజీపీ

రెండుచోట్లా ఒకే ఆయుధాలు వాడారు: డీజీపీ

నల్లగొండ: సూర్యాపేటలో పోలీసులపై కాల్పులకు పాల్పడిన దుండగులే ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతి చెందినవారు ఉత్తరప్రదేశ్కు చెందినవారిగా గుర్తించినట్లు డీజీపీ మీడియాకు తెలిపారు. దుండగులు రెండుచోట్ల ఒకే ఆయుధాలను ఉపయోగించినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని,  పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement