వైరా (ఖమ్మం) : అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పలుకరించడానికి వెళ్లిన దంపతులు గురువారం వైరా పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వైరాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కట్ల సంజీవరావు(55) సోదరుడు అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ని చూసేందుకు సంజీవ్రావు, భార్య పద్మావతి(45)తోకలిసి బైక్పై వెళుతున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని టెలిఫోన్ ఎక్సేంజ్ సమీపంలో వెనుక నుండి అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొంది. దీంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు.
మరణంలోను వీడని బంధం
Published Thu, Mar 12 2015 11:41 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement