రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Published Mon, Oct 19 2015 4:16 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Man dies in Road accident

వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజీవ్‌చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కె.చంద్రారెడ్డి (58)గా పోలీసులు గుర్తించారు. పని మీద వనపర్తి పట్టణానికి వచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement